మేడారం జాతర పై తెలంగాణ ప్రభుత్వం సమీక్ష

Medaram: ఇవాళ సమ్మక్క సారక్కను దర్శించుకున్న మంత్రులు, కోవిడ్ నేపధ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష.

Update: 2022-01-29 07:37 GMT

మేడారం జాతర పై తెలంగాణ ప్రభుత్వం సమీక్ష

Medaram: మేడారం సమ్మక్క, సారక్క ఉత్సవం ఏర్పాట్లకోసం మంత్రుల కమిటీ ఇవాళ మేడారం సందర్శించింద. వనదేవతలకు మొక్కులు చెల్లించి సమీప పరిసరాలను పరిశీలించింది. ఈసారి జాతరకు కోటి మంది హాజరయ్యే ఛాన్స్ ఉండటంతో కోవిడ్ నిబంధనలు ఎలా పాటించాలన్న అంశంపై మంత్రుల కమిటీ చర్చలు జరిపింది. మేడారం జాతర ప్రాంగణాన్ని దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.

Tags:    

Similar News