West Bengal: పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి మరో ఎదురుదెబ్బ

BJP: వెస్ట్ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా పడిన బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2021-06-11 12:30 GMT

ముకుల్ రాయ్ (ఫొటో ట్విట్టర్)

BJP: వెస్ట్ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా పడిన బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ పార్టీని వీడి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో తిరిగి తృణమూల్ తీర్థం పుచ్చుకున్నారు. ముల్ రాయ్‌తో పాటు ఆయన కుమారుడు సుబ్రాన్షు కూడా టీఎంసీ కండువా కప్పుకున్నారు.

Tags:    

Similar News