ఉత్తరాఖండ్ జోషిమఠ్‌లో కొనసాగుతున్న టెన్షన్.. ఇప్పటివరకు మొత్తం 863 భవనాలకు పగుళ్లు

Joshimath: 181 భవనాలు సురక్షితం కాదని గుర్తింపు

Update: 2023-01-22 05:13 GMT

ఉత్తరాఖండ్ జోషిమఠ్‌లో కొనసాగుతున్న టెన్షన్.. ఇప్పటివరకు మొత్తం 863 భవనాలకు పగుళ్లు

Joshimath: ఉత్తరాఖండ్ జోషిమఠ్‌లో టెన్షన్ కొనసాగుతుంది. ఇప్పటివరకు మొత్తం 863 భవనాలకు పగుళ్లు రాగా.. 181 భవనాలు సురక్షితం కాదని అధికారులు గుర్తించారు. సురక్షితం కాని ఇళ్ల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు. మరోవైపు తీవ్ర మంచు తుఫాన్‌ కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోంది.

Tags:    

Similar News