Ex-Gratia - Lakhimpur Victims: లఖీంపూర్ బాధితులకు భారీ ఎక్స్‌గ్రేషియా

Ex-Gratia - Lakhimpur Victims: *కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం *గాయపడ్డ వారికి రూ.10 లక్షల సాయం

Update: 2021-10-04 08:15 GMT

లఖీంపూర్ బాధితులకు భారీ ఎక్స్‌గ్రేషియా

Ex-Gratia - Lakhimpur Victims: లఖీంపూర్ బాధితులకు యూపీ సర్కార్ భారీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 45 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది యోగి ప్రభుత్వం. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, గాయపడ్డ వారికి 10 లక్షల సాయాన్ని అందించనుంది. ఇక ఈ ఘటనపై యూపీ సర్కార్ న్యాయ విచారణకు ఆదేశించింది.

Tags:    

Similar News