పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం...

Punjab: మాల్వా రీజన్‌ టూ కి సంజయ్‌ నురుపమ్‌ నియమకం... మఝా రిజియన్‌కు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియమకం.

Update: 2022-01-30 04:26 GMT

పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం...

Punjab: పంజాబ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. మాల్వా రీజన్‌ టూ కి సంజయ్‌ నిరుపమ్‌ను నియమించగా ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని మఝా రిజియన్‌కు నియమించారు. అలాగే దోబా రిజియన్‌కు సఖ్విందర్‌ సింగ్‌ సుఖును నియమించగా అర్జున్‌ మోద్వాడియాను మాల్వా రీజన్‌ వన్‌ కు నియమించారు.

Tags:    

Similar News