Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా గోంపాడులో ఎదురుకాల్పులు

* పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, ఇద్దరు మావోయిస్టులు మృతి *పరారైన నక్సల్స్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు

Update: 2021-08-24 06:15 GMT

ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా గోంపాడులో ఎదురుకాల్పులు (ఫైల్ ఫోటో)

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా అటవీప్రాంతంలో మావోయిస్టులు, బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కొంటా బ్లాక్ లోని కన్మాయిగూడ- గోపాండ్ జిల్లాలో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసులు- మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పరారైన నక్సల్స్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News