Maharashtra: మహారాష్ట్ర బల్లార్ష రైల్వేస్టేషన్‌లో విషాదం.. కుప్పకూలిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్

Maharashtra: 8 మంది పరిస్థితి విషమం, 20 మందికి తీవ్ర గాయాలు

Update: 2022-11-27 13:38 GMT

Maharashtra: మహారాష్ట్ర బల్లార్ష రైల్వేస్టేషన్‌లో విషాదం.. కుప్పకూలిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్

Maharashtra: మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వేస్టేషన్లో ఘోరం జరిగింది. రైల్వే ఫూట్ ఓవర్ బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రయాణీకులు గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో.. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్‌లు.. సహాయక చర్యలు చేపట్టాయి.

Full View
Tags:    

Similar News