Jamili Elections: జమిలి ఎన్నికలపై ఈనెల 23న తొలి అధికారిక సమావేశం

Jamili Elections: 8 మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

Update: 2023-09-16 09:33 GMT

Jamili Elections: జమిలి ఎన్నికలపై ఈనెల 23న తొలి అధికారిక సమావేశం 

Jamili Elections: జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఈనెల 23 తొలి సమావేశం జరగనుంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం గతంలోనే నోటిఫై చేసింది. ఈ కమిటీలో హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌, ఆర్థిక సంఘం మాజీ చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ సభ్యులుగా ఉంటారు.

Tags:    

Similar News