పార్కింగ్ స్థలం కోసం లాయర్లు, పోలీసులు ఫైట్

ఢిల్లీలోని కోర్టు సమీపంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లాయర్లు, పోలీసులకు మధ్య పార్కింగ్ వివాదం ఘర్షణకు కారణమైంది.

Update: 2019-11-02 12:09 GMT
Tis Hazari Court

ఢిల్లీలోని కోర్టు సమీపంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లాయర్లు, పోలీసులకు మధ్య పార్కింగ్ వివాదం ఘర్షణకు కారణమైంది. తీస్ హజారీ కోర్టు ప్రాంగణంలో పార్కింగ్ విషయమై కొంమంది న్యాయవాదులు, పోలీసుల మధ్య స్వల్ప వివాదం చెలరేగింది. అది కాస్తా పెద్దదిగా మారడంతో న్యాయవాదులు, కొందరు పోలీసులుగు మిగూడారు

ఈ క్రమంలో పోలీసులు దూషించారని న్యాయవాదులు ఆరోపించారు. కాల్పులు జరిపారన ఆరోపించారు. దీంతో న్యాయవాదలు పోలీసుల వాహనాలకుక నిప్పుపెట్టారు. పోలీసులు కూడా న్యాయవాదుపై లాఠిచార్జి చేశారు. ఈ ఘర‌్షణలో ఓ న్యాయవాది గాయపడ్డారు. దీంతో లాయర్‌ను ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు హజారీ కోర్టు కేటుకు తాళం వేశారు. న్యాయస్థానం వద్ద మరింత మంది పోలీసులు మోహరించారు.  

Tags:    

Similar News