Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో రెచ్చిపోయిన టెర్రరిస్టులు.. గ్రనేడ్ల దాడి..

Jammu Kashmir: టెర్రరిస్టుల కోసం కూంబింగ్ చేస్తున్న భారత సైన్యం

Update: 2021-11-17 11:54 GMT

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో రెచ్చిపోయిన టెర్రరిస్టులు.. గ్రనేడ్ల దాడి..

Jammu Kashmir: జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలో మరోసారి టెర్రరిస్టులు రెచ్చిపోయారు. పల్హాలాన్‌ చౌక్‌లో భారత భద్రతా బలగాలే లక్ష్యంగా గ్రనేడ్లతో దాడికి తెగబడ్డారు. ఈ దాడుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతో సహా నలుగురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ జవాన్లను, పౌరులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. గ్రనేడ్ల దాడి ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న బలగాలు.. ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

Tags:    

Similar News