Delhi: కేంద్రమంత్రి పియూష్ గోయల్ అపాయింట్‌మెంట్ కోరిన తెలంగాణ మంత్రులు

*ఇంకా ఖరారుకాని పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్ *ఇవాళ పార్లమెంట్‌లో పీయూష్‌ గోయల్‌తో భేటీ అయ్యే ఛాన్స్

Update: 2021-12-20 05:16 GMT

కేంద్రమంత్రి పియూష్ గోయల్ అపాయింట్‌మెంట్ కోరిన తెలంగాణ మంత్రులు

Delhi: తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీలోనే ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నుంచి స్పష్టత కోరుతుంది తెలంగాణ సర్కార్. కేంద్రమంత్రి పీయూష్ గోయాల్‌ అపాయింట్‌మెంట్ కోరారు తెలంగాణ మంత్రులు. అయితే పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. ఇవాళ పార్లమెంట్‌లో పీయూష్‌ గోయల్‌తో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News