Supreme Court: కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Supreme Court: మృతుల కుటుంబాలకు కనీస పరిహారం ఇవ్వాల్సిందేనన్న ధర్మాసనం

Update: 2021-06-30 06:39 GMT

సుప్రీమ్ కోర్ట్ (ఫైల్ ఇమేజ్)

Supreme Court: కొవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మృతుల కుటుంబాలకు కనీస పరిహారం ఇవ్వాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది. పరిహారం చెల్లింపునకు విధివిధానాలు రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్రానికి సుప్రీంకోర్టు ఆరు వారాల గడువిచ్చింది.

Tags:    

Similar News