Lata Mangeshkar: సింగర్ లతామంగేష్కర్‌కు కరోనా

Lata Mangeshkar: ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స.. ఐసీయూలో చికిత్స అందిస్తున్న వైద్యులు

Update: 2022-01-11 07:29 GMT

సింగర్ లతామంగేష్కర్‌కు కరోనా

Lata Mangeshkar: దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులతో పాటు విఐపీలు కొవిడ్ బారిన పడగా తాజాగా ప్రముఖ సింగర్ లతామంగేష్కర్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. లతా మంగేష్కర్‌కు స్వల్ప లక్షణాలే కనిపిస్తున్నప్పటికీ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

Tags:    

Similar News