Sanjay Raut: మా ఎమ్మెల్యేలను బీజేపీ బంధించింది

Sanjay Raut: మాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు

Update: 2022-06-23 05:54 GMT

Sanjay Raut: మా ఎమ్మెల్యేలను బీజేపీ బంధించింది

Sanjay Raut: శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ బంధించిందని ఆరోపించారు. 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని సంజయ్‌రౌత్ తెలిపారు. పార్టీ విడిచి వెళ్లినవారిపై త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Tags:    

Similar News