Sanjay Raut: దేశంలో ఏం జరిగినా బీజేపీనే బాధ్యత వహించాలి

Sanjay Raut: బీజేపీ మత ఘర్షణలను ప్రేరేపిస్తోంది

Update: 2022-06-10 04:07 GMT

Sanjay Raut: దేశంలో ఏం జరిగినా బీజేపీనే బాధ్యత వహించాలి

Sanjay Raut: దేశంలో ఏం జరిగినా దానికి బీజేపీనే బాధ్యత వహించాలని శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ అన్నారు. ప్రవక్తపై బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అల్ ఖైదా దేశంలో పలు ప్రాంతాల్లో దాడులు చేస్తామని హెచ్చరించడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మత ఘర్షణలను ప్రేరేపిస్తోందని విమర్శించారు. దేశంలో ప్రతీది బాగానే ఉందని కానీ, బీజేపీ ప్రతినిధి రెండు వేర్వేరు మతాల ప్రజల మధ్య గొడవ సృష్టించాలని కోరుకుంటున్నారని అన్నారు. 

Tags:    

Similar News