Utter Pradesh : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం :ఏడుగురు మృతి

యూపీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా 7గురు మృతి చెందారు.

Update: 2021-02-24 00:58 GMT

ఇమేజ్ సోర్స్ : ది హన్స్ India

మథురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి వచ్చి సహాయ చర్చలు చేపట్టారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు మథుర ఎస్‌ఎస్‌పీ గౌరవ్‌ గ్రోవర్‌ తెలిపారు.

Tags:    

Similar News