Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ ప్రాంతంలో కుంగిన భూమి

Uttarakhand: 13 రోజుల్లో 5.4 సెం.మీ. కుంగిపోయిందిని ఇస్రో నివేదిక

Update: 2023-01-13 04:38 GMT

Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ ప్రాంతంలో కుంగిన భూమి

Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ పరిస్థితిపై ఇస్రో నివేదిక వెల్లడించింది. కేవలం 13రోజుల్లో 5.4 సెంటీ మీటర్లు భూమి కుంగిపోయిందని నివేదికలో పేర్కొంది. రానున్న రోజుల్లో జోషిమఠం మొత్తం మునిగిపోవచ్చని ఇస్రో వెల్లడించింది.

Tags:    

Similar News