Priyanka Gandhi: యూపీ సర్కార్‌పై ప్రియాంక గాంధీ విమర్శలు

*అయోధ్య భూ కుంభకోణంపై కంటితుడుపు చర్యగా విచారణకు ఆదేశించిందని ప్రియాంక మండిపాటు

Update: 2021-12-23 14:26 GMT

యూపీ సర్కార్‌పై ప్రియాంక గాంధీ విమర్శలు

Priyanka Gandhi: అయోధ్య భూ కుంభకోణంపై యూపీ సర్కార్ కంటితుడుపు చర్యగా విచారణకు ఆదేశించిందని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. మందిర నిర్మాణానికి ఉద్దేశించిన ట్రస్ట్ నుంచి కాషాయ నేతలు, అధికారులు సొమ్ము చేసుకుంటున్నారని ప్రయాంక ఆరోపించారు. బీజేపీ నేతలు నిధులను లూటీ చేస్తూ ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేస్తున్నారని ప్రియాంక మండిపడ్డారు.

Tags:    

Similar News