PM Modi: లండన్‌లో భారత ప్రధాని మోడీ పర్యటన

PM Modi: గ్లాస్గోలో ప్రవాస భారతీయులతో సమావేశం

Update: 2021-11-01 12:52 GMT

లండన్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ (ఫైల్ ఇమేజ్)

PM Modi: లండన్‌లో భారత ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. గ్లాస్గోలో జరగనున్న కాప్ 26 సదస్సులో పాల్గొననున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితులపై ఈ సదస్సు జరగనుంది. గ్లాస్గో విమానాశ్రమంలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. అక్కడి ప్రవాస భారతీయులు ఆయనకు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రవాస భారతీయులతో మోడీ సమావేశమయ్యారు. 

Tags:    

Similar News