PM Modi: రెండో డోసు టీకా తీసుకున్న మోడీ

PM Modi: అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి-ప్రధాని * మర్చి 1న కొవాగ్జిన్‌ తొలిడోసు టీకా వేయించుకున్న మోడీ

Update: 2021-04-08 03:52 GMT
వాక్సిన్ రెండొవ డోస్ తీసుకుంటున్న ప్రధాని మోడీ (ఫైల్ ఇమేజ్)

PM Modi: ప్రధాని మోడీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా రెండో డోసు టీకా తీసుకున్నారు. భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ రెండో డోసు టీకా వేయించుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని కోరారు. అంతకుముందు మోడీ.. మార్చి 1న కొవాగ్జిన్‌ తొలిడోసు టీకా వేయించుకున్నారు.

Full View


Tags:    

Similar News