కేరళలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ

PM Modi: నిన్న కొచ్చిలో రోడ్ షోలో పాల్గొన్న మోదీ

Update: 2024-01-17 07:45 GMT

కేరళలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేరళలో పర్యటిస్తున్నారు. నిన్న సాయంత్రం కొచ్చిలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. ఇవాళ ఉధయం మోదీ త్రిసూర్ లోని త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tags:    

Similar News