Rajya Sabha: ధన్యవాద తీర్మానంపై ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ

Rajya Sabha: రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం

Update: 2023-02-09 08:27 GMT

Rajya Sabha: ధన్యవాద తీర్మానంపై ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ

Narendra Modi: పార్లమెంట్ ఉభసభల్లోనూ అదానీ షేర్ల పతనం ఇష్యూ హైవోల్టేజ్ టెన్షన్ క్రియేట్ చేస్తోంది. హిండెన్ బర్గ్ నివేదికపై విచారణకు డిమాండ్ చేస్తూ విపక్షాలు సభను స్తంభింపజేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యసభలో ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇస్తున్నారు. పనిలో పనిగా విపక్షాల విమర్శలకు కూడా ఘాటుగా సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. రాజ్యసభలో మోడీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

Tags:    

Similar News