Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనాస్థలానికి చేరుకున్న ప్రధాని మోడీ..

Odisha Train Accident: ఘటనకు గల కారణాలపై ఆరా తీయనున్న మోడీ

Update: 2023-06-03 11:20 GMT

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనాస్థలానికి చేరుకున్న ప్రధాని మోడీ..

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద ఘటనాస్థలానికి చేరుకున్నారు ప్రధాని మోడీ. కాసేపట్లో ఘటనాస్థలాన్ని ఆయన పరిశీలించనున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులను ఆరా తీయనున్నారు మోడీ. అనంతరం.. భువనేశ్వర్‌, కటక్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించనున్నారు ప్రధాని మోడీ.

Tags:    

Similar News