Corona Vaccine: కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయం

Corona Vaccine: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2021-03-23 10:21 GMT

Corona Vaccine: కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయం

Corona Vaccine: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్లు పైబడిన వాళ్లందరికీ ఏప్రిల్ 1 నుంచి వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు ప్రకటించింది. అర్హులైన వారందరూ తక్షణం తమ పేర్లు రిజిస్టర్ చేయించుకుని వాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సూచించారు. కరోనా నుంచి కాపాడుకునేందుకు సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు.

Tags:    

Similar News