ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాక్ వ్యతిరేకించింది . అప్పటినుండి భారత్ కి అన్ని వ్యతిరేకమైన నిర్ణయాలనే తీసుకుంటూ వస్తుంది . అందులో భాగంగానే భారత రాయబారిని పాక్ ఇప్పటికే భాహిష్కరించింది . తాజాగా ఢిల్లీ-లాహోర్ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ప్రెస్ను ఆపేసింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ ప్రకటించారు. 1976 జూలై 22న సంఝౌతా ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. సంఝౌతా ఎక్స్ప్రెస్ పాకిస్థాన్ నుంచి భారత్ కు వారానికి రెండుసార్లు ప్రయాణం చేస్తుంది . అయితే ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికీ వెనుకకి డబ్బులు పంపిస్తామని రైల్వే మంత్రి చెప్పుకొచ్చారు . అంతే కాకుండా భారతీయ సినిమాలను నీలిపివేయాలని పాక్ నిర్ణయం తీసుకుంది .
Pakistan Railways Minister Sheikh Rashid Ahmed: In a decision by the Railways Ministry, Samjhauta Express services have been permanently stopped. It used to ply twice a week. The people who had already purchased their tickets can get their money reimbursed from Lahore DS office. pic.twitter.com/ZVNOTEsQRZ
— ANI (@ANI) August 8, 2019