All Party Meeting: కొనసాగుతున్న అఖిలపక్ష సమావేశం

All Party Meeting: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో సమావేశం

Update: 2021-07-18 07:56 GMT

పార్లమెంట్ (ఫోటో ది హన్స్ ఇండియా)

All Party Meeting: పార్లమెంట్‌లో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో రేపటి నుంచి జరగనున్న పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణపై చర్చిస్తున్నారు. రేపటి నుంచి 19రోజుల పాటు వర్షాకాల సమావేశాలు నిర్వహించనుండగా సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్ష నేతలను కోరింది కేంద్రం. ఇక ఈ సమావేశాల్లో 15 కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది కేంద్రం. 

Full View


Tags:    

Similar News