Kejriwal: ఆరోసారీ ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ డుమ్మా..

Kejriwal: ఆరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ దూరం

Update: 2024-02-19 04:56 GMT

Kejriwal: ఆరోసారీ ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ డుమ్మా..

Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఆరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు. ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ స్పందించారు. కేసు కోర్టులో ఉన్నందున విచారణకు.. హాజరుకాలేనని ఈడీ అధికారులకు తెలిపారు.

Tags:    

Similar News