జీఎస్టీ విధానంపై కేంద్రాన్ని తప్పుపట్టిన మల్లికార్జున ఖర్గే

Mallikarjun Kharge: రూల్‎బుక్ ప్రకారమే సభలో నిరసన తెలుపుతున్నాం

Update: 2022-07-20 11:50 GMT

జీఎస్టీ విధానంపై కేంద్రాన్ని తప్పుపట్టిన మల్లికార్జున ఖర్గే

Mallikarjun Kharge: జీఎస్టీ విధానాన్నికాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా తప్పుపట్టారు. అన్‎ప్యాక్డ్ వస్తువుల మీద జీఎస్టీ విధించిన సర్కారు చర్యను తీవ్రంగా విమర్శించారు. అలాగే 5 శాతం నుంచి కొన్ని వస్తు, సేవల మీద 18 శాతం పన్ను పెంచడం దారుణమన్నారు. దానికి వ్యతిరేకంగానా తాము సభలో నిరసన తెలిపామన్నారు. అది కూడా రూల్ బుక్ ను అనుసరించే జరిగిందని ప్రభుత్వం గుర్తించాలన్నారు ఖర్గే.

Tags:    

Similar News