మోడీ, ప్రధాని ఫోన్ చర్చలు

Update: 2019-08-19 16:15 GMT

పాకిస్థాన్ విషయంపై ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడంలో మోడీ గట్టిగా పనిచేస్తున్నారు.అమెరికా అద్యక్షుడు ట్రంప్ తో కాసేపటి క్రితం ఫోన్ చర్చలు జరిపారు. కశ్మీర్ పై పాకిస్థాన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తోందని , ఇమ్రాన్ ఖాన్ మరీ దారుణంగా మాట్లాడుతున్నారని మోడీ ట్రంప్ కు ఫిర్యాదు చేశారు. ఇద్దరి మధ్య దాదాపు అరగంటకు పైగా చర్చలు జరిగాయి. శాంతి వాతావరణానికి పొరుగు దేశం చర్యలు ప్రతిబంధకంగా మారాయని మోడీ ఫిర్యాదు చేశారు. 

Tags:    

Similar News