Kartarpur Corridor: సిక్కులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం

Kartarpur Corridor: రేపు కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరవనున్నట్లు ప్రకటన

Update: 2021-11-16 15:44 GMT
కర్తర్పూర్ కారిడార్ ను తెరువనున్న కేంద్ర ప్రభుత్వం (ఫైల్ ఇమేజ్)

Kartarpur Corridor: సిక్కులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపు కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరవనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం గురునానక్ దేవ్‌జీ పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. మరోవైపు ఈ నెల 19న గురునానక్‌ గురుపరబ్ జయంతి జగరనుండగా 15వందల మంది భారతీయ సిక్కు యాత్రికులు పాకిస్తాన్ వెళ్లేందుకు అనుమతిస్తున్నట్టు విదేశాంగ శాఖ పేర్కొంది. కోవిడ్ కారణంగా గతేడాది మార్చి నుంచి కర్తార్‌పూర్ కారిడార్‌ను నిలిపివేశారు.

Tags:    

Similar News