Mallikarjun Kharge: మణిపూర్లో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి
Mallikarjun Kharge: మణిపూర్లో ఇండియా కూటమి ప్రతినిధులు పర్యటించారు
Mallikarjun Kharge: మణిపూర్లో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి
Mallikarjun Kharge: మణిపూర్లో పరిస్థితులను వివరించేందుకు రాష్ట్రపతిని కలుస్తామన్నారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే. అక్కడి పరిస్థితులను వివరిస్తూ మెమొరెండం ఇస్తామని తెలిపారు. ఇండియా కూటమిలోని 21 మంది ప్రతినిధుల బృందం మణిపూర్లో రెండు రోజులు పర్యటించిందన్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు భయంకరంగా ఉన్నాయన్నారు.