వరుదల్లో మహలక్ష్మి ఎక్స్ ప్రెస్ నీటిలో చిక్కుకుంది . అయితే ఇందులో మొత్తం రెండువెయిల మంది చిక్కుకున్నారు . ఇక ఏమి చేయలక ప్రయాణికులు అందులోనే కాలం గడుపుతున్నారు . ఈ ఘటన ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది .వరద నీరు బోగిలోకి వస్తుందని ప్రయాణికులు అల్లాడిపోతున్నారు . అందులో చిన్నారులు కూడా ఉండడంతో భయాందోళనలు నెలకొన్నాయి . ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగి ప్రయాణికులకు సహాయక చర్యలు ప్రారంభించారు . అయితే రైలు సేఫ్ ప్లేస్ లోనే ఉందని ఎవరు కూడా బయపడాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు . ప్రస్తుతం అ మార్గం గుండా వెళ్ళే రైళ్ళను నిలిపివేశారు .
#WATCH Maharashtra: Mahalaxmi Express held up between Badlapur and Wangani with around 2000 passengers. Railway Protection Force & City police have reached the site where the train is held up. NDRF team to reach the spot soon. pic.twitter.com/0fkTUm6ps9
— ANI (@ANI) July 27, 2019