ప్రధాని మోడీ.. భారత భూభాగాన్ని చైనాకు అప్పగించేశారు-రాహుల్

Update: 2021-02-12 15:39 GMT

భారత్-చైనా కుదుర్చుకున్న ఒప్పందంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రశ్నలు గుప్పించారు. తూర్పు లద్దాఖ్ పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ భాగాల్లో సైనిక బలగాలను ఉపసంహరించుకునేందుకు జరిగిన ఒప్పందంపై మండిపడ్డారు. ప్రధాని మోడీ.. భారత భూభాగాన్ని చైనాకు అప్పగించేశారని ఆరోపించారు. 

Tags:    

Similar News