Indian Embassy: ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన

Indian Embassy: విద్యార్థుల వాహనాలపై భారతీయ జెండా పెట్టుకోవాలని సూచన

Update: 2022-02-25 08:23 GMT

ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ కీలక ప్రకటన

Indian Embassy: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపుపై భారత ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతానికి హంగేరీ బోర్డర్ చెక్‌పోస్టుకు చేరుకోవాలని సూచించింది. విద్యార్థుల వాహనాలపై భారతీయ జెండా పెట్టుకోవాలని సూచించింది భారత ఎంబసీ.

Full View


Tags:    

Similar News