మైనస్ 20 డిగ్రీల మంచులో జవాన్ల జెండా వందనం

Update: 2020-01-26 05:51 GMT
మైనస్ 20 డిగ్రీల మంచులో జవాన్ల జెండా వందనం

దేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే సంబరాలు అంబరానంటాయి. జమ్మూకశ్మీర్‌లోని లడఖ్‌లో 17 వేల అడుగుల ఎత్తున మంచుకొండలపై ఐటీబీపీ సిబ్బంది జాతీయ జెండాను ఆవిష్కరించారు. మంచుకొండల్లో ప్రత్యేక విన్యాసాలు చేశారు. యుద్ధరంగంలో అమరులైన జవాన్లకు నివాళి అర్పించారు. గుజరాత్ లో సముద్రం ఒడ్డులో నీటిలో జాతీయ జెండా ఆవిష్కరించిన దృశ్యాలు అందర్ని ఆకట్టుకున్నాయి. 

  

Tags:    

Similar News