Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

Jammu Kashmir: పుల్వామా అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు * ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా బలగాలు

Update: 2021-07-31 07:04 GMT

ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన భద్రత బలగాలు (ఫైల్ ఇమేజ్)

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో భారత భద్రతా దళాలు ఉగ్రవాదుల ఏరివేత కొనసాగిస్తున్నాయి. ఇవాళ పుల్వామా అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆపరేషన్‌ చేపట్టాయి భద్రతా దళాలు. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చగా.. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. 

Tags:    

Similar News