ఢిల్లీ అల్లర్లపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆందోళన

Update: 2020-03-01 07:04 GMT
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి (ఫైల్ ఫోటో)

అసత్య ప్రచారాలు..రాజకీయ పార్టీలు రెచ్చగొట్ట దోరణితో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారంతో ఓ పోలీసు అధికారి అతికిరాతకంగా ప్రాణాలు కోల్పోయారన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు ఎక్కువయ్యారని.. విధ్వంసాలు సృష్టిస్తున్నారని చెప్పారు.


Tags:    

Similar News