ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్

Central Government: డీఏను 3శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం

Update: 2022-03-30 10:30 GMT

ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్

Central Government: ఉద్యోగులకు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డీఏను 3 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 31 శాతాన్ని 34 శాతానికి పెంచింది. 2022 జనవరి 1 నుంచి పెంచిన డీఏ అమలు చేయనున్నారు. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 47.68 లక్షల మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 68.62 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి జరగనుంది.

Tags:    

Similar News