కేజ్రీవాల్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఆమ్‌ఆద్మీ మాజీ ఎమ్మెల్యే

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి అత్యంత సన్నిహితుడైన కపిల్ మిశ్ర సీఎంకు ఉహించని షాక్ ఇచ్చాడు. ఆమ్మ్ ఆద్మీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా నేడు బీజేపీ తీర్ధంపుచ్చుకున్నారు.

Update: 2019-08-17 06:24 GMT

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి అత్యంత సన్నిహితుడైన కపిల్ మిశ్ర సీఎంకు ఉహించని షాక్ ఇచ్చాడు. ఆమ్మ్ ఆద్మీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా నేడు బీజేపీ తీర్ధంపుచ్చుకున్నారు. శనివారం మనోజ్ తివారీ, విజయ్ గోయల్ సమక్షంలో బీజేపీలో చేరారు. గతంలో కపిల్ పై అసెంబ్లీలో ఫిరాయింపు వ్యతిరేకచట్టం కింద అనర్హత వేటుపడిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీరుపై తీవ్రంగా విభేధించిన కపిల్ మిశ్రా ఆమ్మ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కపిల్ బీజేపీ గూటికి చేరడంతో ఆ పార్టీని కలవరానికి గురిచేస్తుంది.



 









Tags:    

Similar News