Droupadi Murmu: డిసెంబర్ 5వ తేదీన ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న భారత రాష్ట్రపతి

Droupadi Murmu: డిసెంబర్ 4వ తేదీ రాత్రి తిరుమల చేరుకోనున్న రాష్ట్రపతి

Update: 2022-11-27 09:20 GMT

Droupadi Murmu: డిసెంబర్ 5వ తేదీన ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న భారత రాష్ట్రపతి

Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల పర్యటన ఖరారు అయ్యింది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి రాష్ట్రపతి తిరుమల చేరుకోనున్నారు. మరుసటి రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Full View
Tags:    

Similar News