దేశంలో 98 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు 98 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 30 వేల 5 మందికి కరోనా నిర్ధారణ అయింది. 442 మంది మృతి చెందగా, 33,494 మంది కోలుకున్నారు.

Update: 2020-12-12 05:22 GMT

దేశంలో కరోనా కేసులు 98 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో 30 వేల 5 మందికి కరోనా నిర్ధారణ అయింది. 442 మంది మృతి చెందగా, 33,494 మంది కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 98,26,775కు చేరింది. మృతుల సంఖ్య 1,42,628కు పెరిగింది. 3,59,819 మంది ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. తెలంగాణలో 635 పాజిటివ్ కేసులు నమోదుకాగా, నలుగురు మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. 

Tags:    

Similar News