Corona in India: దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటు

* 46 జిల్లాల్లో కఠిన ఆంక్షలు.. * 10శాతం దాటిన కరోనా పాజిటివిటీ రేటు * ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం

Update: 2021-08-01 03:03 GMT

దేశంలో పెరుగుతున్న కరోనా(ఫైల్ ఫోటో)

Corona in India: దేశంలో పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతుంది. దాంతో పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా నమోదవుతున్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్దేశించింది. 46 జిల్లాల్లో 10శాతం పైగా, 53 జిల్లాల్లో 5-10 శాతం మధ్య పాజిటివిటీ రేటు నమోదవుతున్నట్టు వెల్లడించింది. రోజు రోజుకీ కరోనా కేసులు, పాజిటివిటీ రేటు పెరుగుతున్న 10 రాష్ట్రాల్లోని పరిస్థితులపై కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సమీక్ష జరిపించారు.

Tags:    

Similar News