ఒరిసాలో పేపర్ లెస్ కోర్టు కార్యకలాపాలు ప్రారంభించిన లలిత్‌

Odisha: ఆధునిక టెక్నాలజీతో వినూత్న మార్పులు

Update: 2022-09-18 01:37 GMT

ఒరిసాలో పేపర్ లెస్ కోర్టు కార్యకలాపాలు ప్రారంభించిన లలిత్‌

Odisha: అందుబాటులో ఉన్న టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లలిత్ అన్నారు. ఒరిసాలో ఆయన పేపర్ లెస్ కోర్టు వ్యవస్థను లాంఛనంగా ఆవిష్కరించారు. న్యాయవ్యవస్థలో ఆధునిక టెక్నాలజీ వినూత్న మార్పులకు కారణమైందన్నారు.

Tags:    

Similar News