ఇవాళ అన్ని రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ సమావేశం, థర్డ్‌డోస్‌ పై చర్చ

Central Health Department: యాంటీ కోవిడ్‌ పిల్‌ మోల్నుపిరావిర్‌ వినియోగానికి సీడీఎస్‌సీఓ ఆమోదం

Update: 2021-12-28 05:48 GMT

ఇవాళ అన్ని రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ సమావేశం, థర్డ్‌డోస్‌ పై చర్చ

Central Health Department: ఇవాళ ఉదయం పదకొండున్నర గంటలకు అన్ని రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్యశాఖ సమావేశం కానుంది. వర్చువల్‌ విధానంలో జరిగే ఈ భేటీలో 15 నుంచి 18 ఏళ్ల వయస్సున్నవారికి వ్యాక్సినేషన్‌, థర్డ్‌డోస్‌ వ్యాక్సిన్‌పై రాష్ట్రాలతో చర్చించనున్నారు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూష‌ణ్‌. మరోవైపు.. యాంటీ కోవిడ్‌ పిల్‌ మోల్నుపిరావిర్‌ పరిమిత వినియోగానికి CDSCO ఆమోదం తెలిపింది.

Tags:    

Similar News