Narendra Modi: ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై అఖిలపక్ష భేటికి కేంద్రం నిర్ణయం

* ఫ్లోర్ లీడర్లకు ఆఫ్ఘన్ పరిణామాలను వివరించనున్న మోడీ *అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని విదేశాంగ శాఖను ఆదేశించిన ప్రధాని

Update: 2021-08-23 15:30 GMT

ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై అఖిలపక్ష భేటికి కేంద్రం నిర్ణయం (ఫైల్ ఫోటో)

Narendra Modi: ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై ఈనెల 26న అఖిలపక్ష భేటి నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆఫ్ఘన్ పరిణామాలపై వివరించాలని ప్రధాని మోడీ నిర్ణయించారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖను ఆదేశించారు ప్రధాని మోడీ.

Tags:    

Similar News