CBSE Results 2021: సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు విడుదల

CBSE Results 2021: రికార్డు స్థాయిలో 99.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత * సీబీఎస్‌ఈ బోర్డు అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాలు

Update: 2021-08-03 07:43 GMT

సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల (ఫైల్ ఇమేజ్)

CBSE Results 2021: పదో తరగతి ఫలితాలను బోర్డు విడుదల చేసింది. రికార్డు స్థాయిలో 99.37శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు వెల్లడించింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లతో పాటు డిజిలాకర్ యాప్‌లో అందుబాటులో ఉంచింది. రోల్‌ నంబర్‌తో పాటు స్కూల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా విద్యార్థులు.. ఫలితాలు తెలుసుకోవచ్చని బోర్డు స్పష్టం చేసింది. 

Tags:    

Similar News