Bengaluru: బెంగళూరులో తీవ్ర ఉద్రిక్తత.. ఇంగ్లీష్లో బోర్డులు ఉండడంపై కన్నడీగుల అభ్యంతరం
Bengaluru: హోటల్ బోర్డులను ధ్వంసం చేసిన కన్నడ రక్షణ వేదిక
Bengaluru: బెంగళూరులో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. హోటళ్లపై కన్నడ సంఘాలు దాడికి పాల్పడ్డాయి. ఇంగ్లీష్లో బోర్డులు ఉండడంపై కన్నడ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. హోటల్ బోర్డులను కన్నడ రక్షణ వేదిక ధ్వంసం చేసింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.