ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు

AAP MP Sanjay Singh: మాగుంట రాఘవ, శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ ఒత్తడి తెచ్చింది

Update: 2024-04-05 09:26 GMT

ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు 

AAP MP Sanjay Singh: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాస్ రెడ్డి పై ఈడీ అధికారులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగుంట రాఘవకి 6 సార్లు, మాగుంట శ్రీనివాస్ రెడ్డి కి మూడు సార్లు నోటీసులు ఇచ్చారని తెలిపారు,.మాగుంట శ్రీనివాస్ రెడ్డి ప్రధాన మంత్రిని చాలా సార్లు కలిశారని తెలిపారు.ప్రధానికి ఆయనకు మధ్య ఉన్న సంబంధం ఏమిటో వెల్లడిచాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News