నేడు లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం.. ఓటర్ ఐడీకి ఆధార్‌ను అనుసంధానం...

Lok Sabha: బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి కిరణ్ రిజిజు

Update: 2021-12-20 05:52 GMT

నేడు లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం.. ఓటర్ ఐడీకి ఆధార్‌ను అనుసంధానం...

Lok Sabha: ఓటర్ ఐడీకి ఆధార్‌ను అనుసంధానం చేసేలా కేంద్రం బిల్లు తీసుకురానుంది. నేడు లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021ను ప్రవేశపెట్టనుంది. బిల్లును లోక్‌సభలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టనున్నారు.

Tags:    

Similar News