Coronavirus: భారత్‌లో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

Coronavirus: ఇవాళ 7,584 కరోనా కేసులు నమోదు

Update: 2022-06-10 05:00 GMT

Coronavirus: భారత్‌లో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

Coronavirus: భారత్‌లో మరోసారి కరోనా కోరలు చాస్తోంది. రోజు రోజుకు కోవిడ్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 7వేల 584 కరోనా కేసులు నమోదు కాగా 24 మంది వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 3వేల 7వందల 91 మంది కరోనా బారి నుంచి కోలుకోగా.. దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 36వేల 267కి చేరింది.

Full View


Tags:    

Similar News